Wednesday, May 11, 2022

శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన స్వర్ణ మందిరం

 

ఆంధ్రాలో అసని తుఫాన్ అలజడి సృష్టిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నపల్లి సముద్రం రేవుకు ఒక స్వర్ణమందిరం కొట్టుకువచ్చింది.అక్కడి స్థానిక ప్రజలు తాడులో ఒడ్డుకు లాగారు.విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు స్వర్ణమందిరం మన దేశానికి చెందినదా లేదా జపాన్, మలేషియా, ఇండోనేషియా, కాంబోడియా ధాయిలాండ్ దేశానికి చెందినదా అని నిర్ధారించవలసి ఉంది.స్వర్ణ మందిరం చూడడానికి జనం తరలివస్తున్నారు

No comments:

Post a Comment

Brahmanandam Back To Back Comedy